ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

11మంది కరోనా పేషెంట్లలో 9 మందిని డిశ్చార్జ్ చేశాం: సీఎం

ABN, First Publish Date - 2020-04-10T00:48:24+05:30

రాష్ట్రంలో కరోనా ప్రభావం తగ్గుతోందని ఛత్తీస్‌ఘర్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ అన్నారు. ఇప్పటివరకు 11 కరోనా కేసులు నమోదయ్యాయని, అయితే వారిలో 9 మంది పూర్తిగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నయారాయ్‌పూర్: రాష్ట్రంలో కరోనా ప్రభావం తగ్గుతోందని ఛత్తీస్‌ఘర్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ అన్నారు. ఇప్పటివరకు 11 కరోనా కేసులు నమోదయ్యాయని, అయితే వారిలో 9 మంది పూర్తిగా కోలుకున్నారని, దాంతో వారిని గురువారం డిశ్చార్జ్ చేశామని ఆయన వెల్లడించారు. మరో పేషెంట్‌‌ను కూడా త్వరలో డిశ్చార్జ్ చేయనున్నట్లు చెప్పారు. అయితే మిగిలిన ఒక్క కరోనా పాజిటివ్ కేసు బుధవారం రాత్రి గుర్తించామని, అతడిని ఐసోలేషన్ వార్డుకు తరలించి ఆ ప్రాంతాన్నంతా లాక్‌డౌన్ చేశామని సీఎం భూపేష్ వివరించారు. అతడికి కరోనా సోకడానికి గల కారణాలను గుర్తించే పనిలో ఉన్నామని ఆయన తెలిపారు.

Updated Date - 2020-04-10T00:48:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising