ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజ్యసభ నిధుల్లో 80 కోట్లు ఆదా: వెంకయ్య

ABN, First Publish Date - 2020-05-05T06:52:50+05:30

రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణస్వీకారాలు లాక్‌డౌన్‌ తర్వాతే నిర్వహించాలని రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు నిర్ణయించారు. రాజ్యసభ ఉన్నతాధికారులతో సోమవారం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, మే 4 (ఆంధ్రజ్యోతి): రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణస్వీకారాలు లాక్‌డౌన్‌ తర్వాతే నిర్వహించాలని రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు నిర్ణయించారు. రాజ్యసభ ఉన్నతాధికారులతో సోమవారం ఆయన సమావేశమయ్యారు.  లాక్‌డౌన్‌ విధించిన తర్వాత రాజ్యసభ అధికారులతో ఆయన సమావేశమవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.  స్టాండిం గ్‌ కమిటీ భేటీలపై మే 17న జరిగే తదుపరి సమావేశంలో నిర్ణ యం తీసుకుందామని తెలిపారు. ప్రభుత్వ ఆదాయం తగ్గిన నేపథ్యంలో ఈ ఏడాది రాజ్యసభకు కేటాయించిన నిధుల్లో కనీ సం రూ. 80 కోట్లు ఆదా చేయాలని ఆయన లక్ష్యం విధించారు.


Updated Date - 2020-05-05T06:52:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising