ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నార్సీని అమలు చేస్తే 8 కోట్ల మంది పౌరసత్వానికి ముప్పు: ఒవైసీ

ABN, First Publish Date - 2020-02-23T07:27:21+05:30

దేశవ్యాప్తంగా ఎన్నార్సీని అమలు చేస్తే 8 కోట్ల మంది భారతీయుల పౌరసత్వం ప్రమాదంలో పడే అవకాశం ఉందని మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: దేశవ్యాప్తంగా ఎన్నార్సీని అమలు చేస్తే 8 కోట్ల మంది భారతీయుల పౌరసత్వం ప్రమాదంలో పడే అవకాశం ఉందని మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. శనివారం ఆయన లఖ్‌నవూలో జరిగిన హిందూస్థాన్‌ సమాగమంలో పాల్గొన్నారు. దేశంలో ప్రస్తుతం ఎన్పీఆర్‌, ఎన్నార్సీల కన్నా అభివృద్ధి ముఖ్యమని, ఎన్నార్సీ ప్రక్రియకు రూ.65వేల కోట్లు ఖర్చవుతాయని చెప్పారు. షాహీన్‌బాగ్‌ నిరసనలు ఆరోగ్యకరమైనవేనని, రాజ్యాంగాన్ని కాపాడటానికి వాళ్లంతా పోరాడుతున్నారన్నారు.

Updated Date - 2020-02-23T07:27:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising