ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవ్వొత్తుల పరిశ్రమలో మంటలు

ABN, First Publish Date - 2020-07-06T08:19:54+05:30

ఉత్తరప్రదేశ్‌లోని మోదీనగర్‌లో ఒక కొవ్వొత్తుల పరిశ్రమలో మంటలు చెలరేగడంతో ఆరుగురు మహిళలు, ఒక బాలుడు మృత్యువాత పడ్డారు. పుట్టిన రోజుకు వినియోగించే మెరుపులతో మండే కొవ్వొత్తులు తయారు చేస్తుండగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఏడుగురి మృతి.. యూపీలో ఘటన


ఘజియాబాద్‌, జూలై 5: ఉత్తరప్రదేశ్‌లోని మోదీనగర్‌లో ఒక కొవ్వొత్తుల పరిశ్రమలో మంటలు చెలరేగడంతో ఆరుగురు మహిళలు, ఒక బాలుడు మృత్యువాత పడ్డారు. పుట్టిన రోజుకు వినియోగించే మెరుపులతో మండే కొవ్వొత్తులు తయారు చేస్తుండగా పేలుడు పదార్థాలకు నిప్పంటుకుని ఘోరం జరిగిందని అధికారులు తెలిపారు. మరణించిన వారికి రూ.4లక్షలు, గాయపడ్డవారికి రూ.50వేల చొప్పున ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది.


Updated Date - 2020-07-06T08:19:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising