ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తమిళనాడును పీడిస్తున్న తబ్లీగీ కష్టాలు

ABN, First Publish Date - 2020-04-08T00:25:02+05:30

తమిళనాడును తబ్లీగీ జమాత్ కష్టాలు వీడడం లేదు. ప్రతి రోజూ నమోదవుతున్న కరోనా కేసుల్లో సింహభాగం ఢిల్లీలో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: తమిళనాడును తబ్లీగీ జమాత్ కష్టాలు వీడడం లేదు. ప్రతి రోజూ నమోదవుతున్న కరోనా కేసుల్లో సింహభాగం ఢిల్లీలో జరిగిన తబ్లీగీ జమాత్‌ కార్యక్రమానికి హాజరైనవారు కావడమే దీనికి కారణం. ఇదే విషయాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి బీలా రాజేశ్ స్పష్టం చేశారు. ఈ రోజు కొత్తగా 69 మందిని కరోనా పాజిటివ్‌గా గుర్తించామని, అయితే వారిలో 63 మంది దేశ రాజధానిలోని మర్కజ్ మజీదులో నిర్వహించిన తబ్లీగీ జమాత్ కార్యక్రమానికి హాజరైనవారేనని ఆమె తెలిపారు. 

ఇదిలా ఉంటే ఇప్పటివరకు 690 కేసులు నమోదయ్యాయని, అయితే వాటిలో 636 కేసులు మర్కజ్ కార్యక్రమానికి హాజరైనవారేనని బీలా రాజేశ్ వెల్లడించారు. 

Updated Date - 2020-04-08T00:25:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising