ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

67 ఏళ్ల తర్వాత.. అమెరికాలో ఓ మహిళకు మరణశిక్ష!

ABN, First Publish Date - 2020-10-19T06:30:19+05:30

సరిగ్గా 67 ఏళ్ల తర్వాత అమెరికా ప్రభుత్వం ఓ మహిళకు మరణశిక్షను అమలు చేయబోతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాషింగ్టన్‌, అక్టోబరు 18: సరిగ్గా 67 ఏళ్ల తర్వాత అమెరికా ప్రభుత్వం ఓ మహిళకు మరణశిక్షను అమలు చేయబోతోంది. లిసా మోంట్‌గోమెరీ అనే మహిళకు డిసెంబరు 8న విషపూరిత ఇంజెక్షన్‌ ఇవ్వడం ద్వారా ఈ శిక్షను అమలు చేయనుంది. ఈ మేరకు అమెరికా న్యాయ విభాగం శుక్రవారం ప్రకటించింది.


చివరిసారిగా 1953 డిసెంబరు 18న బోనీ బ్రౌన్‌హెడీ అనే మహిళ అపహరణ, హత్య కేసుల్లో మరణశిక్షను అమలు చేశారు. 2004లో ఓ ఎనిమిది నెలల గర్భిణిని గొంతుపిసికి చంపి, ఆమె కడుపు కోసి.. గర్భంలోని శిశువును ఎత్తుకెళ్లిందన్న కేసులో లిసా మోంటిగోమెరీకి కోర్టు 2008లో మరణశిక్ష విధించింది.

కానీ, అమెరికాలో 2003 నుంచే మరణశిక్ష అమలుకావడం లేదు. మరణశిక్షల అమలును కొనసాగించాలని అక్కడి ఫెడరల్‌ ప్రభుత్వం గత జూలైలో నిర్ణయించింది. 


Updated Date - 2020-10-19T06:30:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising