భారత్లో 24 గంటల్లో 67వేల కరోనా కేసులు
ABN, First Publish Date - 2020-08-13T16:30:59+05:30
భారత దేశంలో గత 24 గంటల్లో 67వేల కరోనా కేసులు నమోదుకాగా..
న్యూఢిల్లీ: భారత దేశంలో గత 24 గంటల్లో 67వేల కరోనా కేసులు నమోదుకాగా.. 942 మరణాలు సంభవించాయి. అదే సమయంలో రికవరి రేటు 70.8 శాతానికి చేరింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 23,96,638 పాజిటీవ్ కేసులు నమోదుకాగా.. 6,53,622 యాక్టివ్ కేసులుండగా.. 16,95,982 మంది చికిత్స నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 47,033 మంది మృతిచెందారు. మరణాల రేటు తగ్గుముఖం పట్టింది. రికవరి రేటు కూడా ఎక్కువగా ఉంది.
Updated Date - 2020-08-13T16:30:59+05:30 IST