ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌లో 24 గంటల్లో 67వేల కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-08-13T16:30:59+05:30

భారత దేశంలో గత 24 గంటల్లో 67వేల కరోనా కేసులు నమోదుకాగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత దేశంలో గత 24 గంటల్లో 67వేల కరోనా కేసులు నమోదుకాగా.. 942 మరణాలు సంభవించాయి. అదే సమయంలో రికవరి రేటు 70.8 శాతానికి చేరింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 23,96,638 పాజిటీవ్ కేసులు నమోదుకాగా.. 6,53,622 యాక్టివ్ కేసులుండగా.. 16,95,982 మంది చికిత్స నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 47,033 మంది మృతిచెందారు. మరణాల రేటు తగ్గుముఖం పట్టింది. రికవరి రేటు కూడా ఎక్కువగా ఉంది.

Updated Date - 2020-08-13T16:30:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising