ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీలో 720కి చేరిన కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-04-10T03:44:32+05:30

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గురువారం ఒక్కరోజే 51 కేసులు కొత్తగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. గురువారం ఒక్కరోజే 51 కేసులు కొత్తగా నమోదయ్యాయి. వీటితో కలుపుకొని రాష్ట్రంలోని మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 720కి చేరింది. ఇప్పటివరకు 12మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా 9,968 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, వారిలో 8,643 మందికి నెగెటివ్ వచ్చిందని, 605 మందికి సంబంధించిన రిపోర్టులు ఇంకా రావల్సి ఉందని సీఎం కార్యాలయం వెల్లడించింది. 

Updated Date - 2020-04-10T03:44:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising