ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోజుకు 500 మందికి మాత్రమే.. అమర్‌నాథ్ యాత్రకు అనుమతి!

ABN, First Publish Date - 2020-07-06T00:06:43+05:30

ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటైన అమర్‌నాథ్ ఆలయానికి వచ్చే భక్తులపై ఆంక్షలు విధిస్తున్నట్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జమ్మూకశ్మీర్: ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటైన అమర్‌నాథ్ ఆలయానికి వచ్చే భక్తులపై ఆంక్షలు విధిస్తున్నట్లు జమ్మూకశ్మీర్ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్ర చేస్తున్న భక్తుల సంఖ్యను తగ్గించాలని అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో రోజుకు కేవలం 500 మంది భక్తులకు మాత్రమే ఆలయదర్శనం చేసుకునే అవకాశం ఇవ్వనున్నట్లు చెప్పారు. ఈ యాత్రలు జూన్ 23 నుంచే ప్రారంభం కావలసి ఉంది. కానీ కరోనా విలయతాండవం నేపథ్యంలో వీటిని వాయిదా వేశారు.

Updated Date - 2020-07-06T00:06:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising