ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

50 శాతం కరోనా బాధితులు తబ్లీగీ జమాత్‌కు హాజరైనవారే..

ABN, First Publish Date - 2020-04-06T02:26:54+05:30

రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో దాదాపు 50 శాతం మంది తబ్లీగీ జమాత్‌కు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో దాదాపు 50 శాతం తబ్లీగీ జమాత్‌ ద్వారా వ్యాప్తి చెందినవేనని లక్నో ఆరోగ్య శాఖ డైరెక్టరేట్ వెల్లడించింది. ఇప్పటివరకు మొత్తం 278 కరోనా కేసులు నమోదయ్యాయని, వాటిలో 138 కేసులు మర్కజ్ మసీదులో జరిగిన తబ్లీగీ జమాత్‌ కార్యక్రమానికి హాజరైనవారేనని వివరించింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో కరోనా కారణంగా ముగ్గురు మరణించారని, 21 మంది కోలుకోవడంతో వారిని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.

Updated Date - 2020-04-06T02:26:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising