ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజస్థాన్‌లో 50 డిగ్రీల ఉష్ణాగ్రత

ABN, First Publish Date - 2020-05-27T07:25:20+05:30

ఉత్తరాదిన కూడా ఎండలు మండుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో రెండు రోజులుగా వడగాలులు, ఉక్కపోతతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఉత్తరాదిన కూడా ఎండలు మండుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో రెండు రోజులుగా వడగాలులు, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాజస్థాన్‌లోని చురు జిల్లాలో మంగళవారం 50 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ ఉష్ణాగ్రత నమోదైంది. న్యూఢిల్లీలోని పాలెంలో 47.6 డిగ్రీల ఉష్ణాగ్రత నమోదైంది. మరోపక్క మే 28 వరకు అసోం, మేఘాలయల్లో భారీ వర్షాలు కురవొచ్చని వాతారణ శాఖ అంచనా వేసింది. కాగా, నైరుతీ రుతుపవనాలు నాలుగు రోజులు ఆలస్యంగా జూన్‌ 5న కేరళను తాకనున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.

Updated Date - 2020-05-27T07:25:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising