ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్లాస్మా దానం చేసేందుకు 47 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది..

ABN, First Publish Date - 2020-07-04T02:04:07+05:30

ప్లాస్మా దానం చేసేందుకు 47 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా వైరస్ నుంచి కోలుకున్న 47 మంది సీఐఎస్ఎఫ్ సిబ్బంది రక్త స్లాస్మాను దానం చేసేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. కరోనా బారిన పడి బాధపడుతున్న రోగులకు ప్లాస్మాను దానం చేస్తామని కోవిడ్-19 నుంచి కోలుకున్న 47 సిబ్బంది చెప్పారని సీఐఎస్ఎఫ్ వెల్లడించింది. ఢిల్లీ, ముంబైలో కరోనా వ్యాధితో బాధపడుతున్న రోగులకు ప్లాస్మాను దానం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.


Updated Date - 2020-07-04T02:04:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising