ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహారాష్ట్రలో ఇవాళ ఒక్కరోజే 390 మంది కరోనాతో మృతి

ABN, First Publish Date - 2020-08-10T03:06:07+05:30

మహారాష్ట్రలో కరోనా కల్లోలం రేపుతోంది. ఇవాళ ఒక్కరోజే మహారాష్ట్రలో 12,248 కరోనా పాజిటివ్ కేసులు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మహారాష్ట్రలో కరోనా కల్లోలం రేపుతోంది. ఇవాళ ఒక్కరోజే మహారాష్ట్రలో 12,248 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో.. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,15,332కి చేరింది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 1,45,558 కాగా.. కరోనా నుంచి 3,51,710 మంది కోలుకున్నారు. మరణాల సంఖ్య మహారాష్ట్ర ప్రజలను మరింత కలవరపాటుకు గురిచేస్తోంది.


మహారాష్ట్రలో ఇవాళ ఒక్కరోజే 390 మంది కరోనాతో మరణించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఒక్కరోజే ఇన్ని మరణాలు నమోదు కావడంతో కొంత ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. మొత్తం కరోనా మరణాల సంఖ్య 17,757కి చేరింది.

Updated Date - 2020-08-10T03:06:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising