ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుజరాత్‌లో కొత్తగా 363 కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-05-23T03:34:55+05:30

దేశాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో ఈ వైరస్ విలయతాండవం చేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మదాబాద్: దేశాన్ని కరోనా మహమ్మారి వణికిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో ఈ వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ క్రమంలోనే గడిచిన 24 గంటల్లో గుజరాత్ రాష్ట్రంలో కొత్తగా 363 కరోనా కేసులు నమోదయ్యాయి అధికారులు వెల్లడించారు. దీంతో గుజరాత్‌లో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 13,200కు చేరింది. ఈ వివరాలను రాష్ట్ర ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. అలాగే కొత్తగా 29 కరోనా మరణాలు సంభవించడంతో, రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 802కు చేరిందని అధికారులు తెలిపారు. కాగా, ఇప్పటి వరకూ గుజరాత్‌లో 5,880 మంది కరోనా బాధితులు కోలుకున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2020-05-23T03:34:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising