ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశంలో కొత్తగా 30,254 కరోనా కేసులు నమోదు..

ABN, First Publish Date - 2020-12-13T16:33:05+05:30

ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. దేశంలో కొత్తగా 30,254 కరోనా కేసులు నమోదయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. దేశంలో కొత్తగా 30,254 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా.. కరోనా కారణంగా నిన్న 391 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకూ కరోనా కేసులు 98,57,029కి చేరుకున్నాయి. 1,43,019 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,56,546 యాక్టివ్ కేసులున్నాయి. 93,57,464 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు 94.93 శాతం ఉండగా.. మరణాల రేటు 1.45 శాతంగా ఉంది. 

Updated Date - 2020-12-13T16:33:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising