ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాకు మందు అని తాగి.. 300 మంది దుర్మరణం

ABN, First Publish Date - 2020-03-27T22:35:58+05:30

చైనాలో పుట్టి, ప్రపంచమంతా వ్యాపించి.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది కరోనా వైరస్. ఈ కొత్తరకం వైరస్ కు విరుగుడు ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టెహ్రాన్: చైనాలో పుట్టి, ప్రపంచమంతా వ్యాపించి.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది కరోనా వైరస్. ఈ కొత్తరకం వైరస్‌కు విరుగుడు కనుక్కోవడానికి ప్రపంచంలో చాలామంది శాస్త్రవేత్తలు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఈ క్రమంలో మిథనాల్‌తో కరోనా వైరస్‌ను  ఓడించవచ్చంటూ ఇరాన్ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరలయ్యాయి.


ఈ తప్పుడు వార్తలను నమ్మిన కొంతమంది మిథనాల్ తాగారు. అయితే ఇది శరీరానికి మంచిది కాదు. దీంతో మిథనాల్ తాగిన 300 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 1100 మంది వరకు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చేరారు. ఈ ఘటనలపై స్పందిస్తూ.. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు

Updated Date - 2020-03-27T22:35:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising