ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూపీలో కొత్తగా 263 కరోనా కేసులు

ABN, First Publish Date - 2020-05-23T02:05:56+05:30

దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 263 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి అమిత్ మోహన్ ప్రసాద్ వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 263 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి అమిత్ మోహన్ ప్రసాద్ వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 2,243కు చేరిందని ఆయన శుక్రవారం తెలియజేశారు. అలాగే ఇప్పటివరకు మొత్తమ్మీద 3,238 మంది కరోనా బాధితులు కోలుకున్నట్లు చెప్పారు. అయితే గడిచిన 24 గంటల్లో ఒక్క కరోనా మరణం కూడా రాష్ట్రంలో సంభవించలేదని స్పష్టంచేశారు.

Updated Date - 2020-05-23T02:05:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising