ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ దేశంలో 250 మంది భారతీయులకు కరోనా..

ABN, First Publish Date - 2020-04-11T03:07:45+05:30

సింగపూర్‌లో నివశిస్తున్న 250 మంది భారతీయులు కరోనా బారిన పడినట్లు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: సింగపూర్‌లో నివశిస్తున్న 250 మంది భారతీయులు కరోనా బారిన పడినట్లు భారత హై కమిషనర్ జావేద్ అష్రాఫ్ తెలిపారు. వీరిలో సగానికి పైగా విదేశీ కార్మికులకు దగ్గరగా నివశిస్తుంటారని, వారి ద్వారా వీరికి కరోనా వ్యాప్తి జరిగి ఉండవచ్చిన ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే వీరిలో దాదాపు అందరి ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించారు.

Updated Date - 2020-04-11T03:07:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising