ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పిడుగులు పడి 22 మంది దుర్మరణం

ABN, First Publish Date - 2020-07-03T01:32:42+05:30

బీహార్‌లోని పలు ప్రాంతాల్లో గురువారంనాడు పిడుగులు పడి 22 మంది మృతి చెందినట్టు రాష్ట్ర విపత్తుల నిర్వహణా విభాగం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా: బీహార్‌లోని పలు ప్రాంతాల్లో గురువారంనాడు పిడుగులు పడి 22 మంది మృతి చెందినట్టు రాష్ట్ర విపత్తుల నిర్వహణా విభాగం ప్రకటించింది. పాట్నా, ఈస్ట్ చంపరాన్, సమస్టి‌పూర్, షివోహర్, కతిహార్, మాధేపుర, పూర్ణియాల్లో ఈ పిడుగుపాటు ఘటనలు చోటుచేసుకున్నాయి. కాగా, మృతులకు చెందిన ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రకటించారు. గత వారం బీహార్‌లో ఉరుములతో కూడిన గాలివాన, పిడుగులు పడి 92 మంది మృతి చెందారు.

Updated Date - 2020-07-03T01:32:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising