ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా రిపోర్ట్: కర్ణాటకలో కొత్తగా 187 కేసులు

ABN, First Publish Date - 2020-06-02T00:33:34+05:30

కర్ణాటకలో కొత్తగా 187 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కర్ణాటకలో కొత్తగా 187 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.  ఈ మేరకు ఆరోగ్య శాఖ ఓ నివేదిక విడుదల చేసింది. దాని ప్రకారం.. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు  రాష్ట్రంలో 187 కేసులు కొత్తగా నమోదు కాగా ఒకరు మరణించారు. 110 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తాజా కేసులతో కలుపుకొని రాష్ట్రంలోని కరోనా కేసులు 3,408కు చేరాయి. 1,328 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా 2,026 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటివరకు 52 మంది మృత్యువాత పడ్డారు.

Updated Date - 2020-06-02T00:33:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising