ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీసాల కోసం తొక్కిసలాట.. 15మంది మృతి

ABN, First Publish Date - 2020-10-22T08:20:17+05:30

అఫ్ఘానిస్థాన్‌లోని పాకిస్థాన్‌ రాయబార కార్యాలయం జారీ చేసే వీసాల్లో తొక్కిసలాట చోటుచేసుకుని సుమారు 15మంది మృతి చెందారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాబూల్‌, అక్టోబరు 21: అఫ్ఘానిస్థాన్‌లోని పాకిస్థాన్‌ రాయబార కార్యాలయం జారీ చేసే వీసాల్లో తొక్కిసలాట చోటుచేసుకుని సుమారు 15మంది మృతి చెందారు. ప్రతి ఏటా పాక్‌ జారీ చేసే వీసాలకు అఫ్ఘాన్‌లో భారీ డిమాండ్‌ ఉంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం నిర్వహించిన వీసా మేళాకు సుమారు 3వేలమంది అఫ్ఘాన్లు హాజరయ్యారు. జారీ ప్రక్రియ ఆలస్యం అవుతుండటంతో జనాల్లో పెరిగిన అసహనం, తొక్కిసలాటకు దారి తీసిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కాగా.. ఈ ఘటన పట్ల పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సంతాపం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-10-22T08:20:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising