ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

షెల్టర్ హోమ్‌లో మరో 14 గోవులు మృతి

ABN, First Publish Date - 2020-11-23T00:42:04+05:30

రాజస్థాన్‌లోని చురులో ఉన్న షెల్టర్ హోమ్‌లో కలుషిత ఆహారంతో (ఫుడ్ పాయిజనింగ్) మరో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చురు: రాజస్థాన్‌లోని చురులో ఉన్న షెల్టర్ హోమ్‌లో కలుషిత ఆహారంతో (ఫుడ్ పాయిజనింగ్) మరో 14 ఆవులు చనిపోయాయి. దీంతో ఫుడ్ పాయిజనింగ్ బారిన పడి రెండ్రోజుల్లో మృతి చెందిన ఆవులు సంఖ్య 94కు చేరుకుంది. చురులోని బిల్యూబస్ గ్రామంలో గోసంరక్షణశాల ఉంది. ఒక్క శనివారంనాడే సుమారు 80 ఆవులు మృతి చెందారు. కాగా, కలుషితాహారం కారణంగానే గోవులు మరణించాయా, ఏదైనా వ్యాధి సోకిందా అనే దానిపై విచారణ జరుగుతోందని సర్దార్‌షహర్ తహసిల్తర్ కుటేంద్ర కన్వర్ చెప్పారు. గోవులకిచ్చిన ఆహారం శాంపుల్స్‌ను ల్యాబ్ పరీక్షల కోసం పంపామని తెలిపారు.

Updated Date - 2020-11-23T00:42:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising