ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జమ్మూ కశ్మీర్‌లో మరో 139 మందికి కరోనా.. 26 మంది గర్భిణీలకూ..

ABN, First Publish Date - 2020-06-04T04:33:54+05:30

జమ్మూ కశ్మీర్‌లో ఇవాళ మరో 139 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. దీంతో ఇక్కడ మొత్తం కొవిడ్-19..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లో ఇవాళ మరో 139 మందికి కరోనా సోకినట్టు గుర్తించారు. దీంతో ఇక్కడ మొత్తం కొవిడ్-19 బాధితుల సంఖ్య 2,857కు చేరినట్టు అధికారులు వెల్లడించారు. కొత్తగా కరోనా బారిన పడిన వారిలో 26 మంది గర్భిణీలు, ఓ వైద్యుడు కూడా ఉన్నట్టు తెలిపారు. ‘‘ఇవాళ 139 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. వీళ్లలో 30 మంది జమ్మూ వాసులు కాగా.. 109 మంది కశ్మీర్‌కి చెందిన వారు..’’ అని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో 1816 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా... 1007 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు 34 కరోనా మరణాలు నమోదయ్యాయి. 

Updated Date - 2020-06-04T04:33:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising