ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

24 గంటల్లో 12 కరోనా మరణాలు.. దేశంలో ఇదే అత్యధికం

ABN, First Publish Date - 2020-04-02T23:17:05+05:30

24 గంటల వ్యవధిలో 12 మంది కరోనా బాధితులు మృత్యువాత పడ్డారని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి లవ్ అగర్వాల్ గురువారం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: 24 గంటల వ్యవధిలో 12 మంది కరోనా బాధితులు మృత్యువాత పడ్డారని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. ఒక్కరోజులో ఇన్ని మరణాలు సంభవించడం దేశంలో ఇదే తొలిసారని ఆయన చెప్పారు. అంతేకాకుండా గత 24 గంటల్లో 328 కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయని, వీటితో కలుపుకొని దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,965 కరోనా కేసులు నమోదు కాగా, 50 మంది మృతి చెందినట్లు లవ్ అగర్వాలు తెలిపారు.

Updated Date - 2020-04-02T23:17:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising