ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కశ్మీర్‌లో 110 మంది అరెస్టు

ABN, First Publish Date - 2020-04-11T04:17:01+05:30

లాక్‌డౌన్ నిబంధనలను అతిక్రమించిన 110 మందిని శ్రీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 8 వాహనాలను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్: లాక్‌డౌన్ నిబంధనలను అతిక్రమించిన 110 మందిని శ్రీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 8 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కన్యర్, పరింపోరా ప్రాంతాల్లో 7 దుకాణదారులతో కలిపి 26 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 2 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. బండిపోరా ప్రాంతంలో 50 మందిని అరెస్టు చేసి 6 వాహనాలను సీజ్ చేశారు. అలాగే హరిద్వారా ప్రాంతంలో నిబంధనలను అతిక్రమించిన మరో 29 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లాక్‌డౌన్ నిబంధనలను అతిక్రమిస్తే ఉపేక్షించేదిలేదని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నిబంధనలను పాటించాల్సిందేనని పోలీసులు హెచ్చిరించారు. అరెస్టు చేసిన వారిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

Updated Date - 2020-04-11T04:17:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising