ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్వారంటైన్‌లో 108 మంది ఢిల్లీ ఆసుపత్రి సిబ్బంది

ABN, First Publish Date - 2020-04-04T23:35:10+05:30

కోవిడ్-19 బాధితులకు సన్నిహితంగా మెలిగిన 108 మంది ఆసుపత్రి సిబ్బందిని ఢిల్లీ ఆసుపత్రిలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కోవిడ్-19 బాధితులకు సన్నిహితంగా మెలిగిన 108 మంది ఆసుపత్రి సిబ్బందిని ఢిల్లీ ఆసుపత్రిలో క్వారంటైన్ చేశారు. ఈ మేరకు ఆసుపత్రి ఉన్నతాధికారులు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరు కరోనా బాధితులకు, కొందరు డాక్లర్లు, ఇతర వైద్య సిబ్బందితో కలుపుకుని దాదాపు 108 మంది సన్నిహితంగా మెలిగారు. దీంతో వారందరినీ క్వారంటైన్ చేసినట్లు ఆసుపత్రి ఉన్నతాధికారులు తెలిపారు. అయితే వీరిలో 85 మంది హోం క్వారంటైన్‌లో ఉండేందుకు అనుమతిచ్చిన అధికారులు 23 మందిని మాత్రం ఆసుపత్రిలోనే క్వారంటైన్ చేశారు.


ఇదిలా ఉంటే ఢిల్లీలో ఇప్పటివరకు 445 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో అధిక శాతం తబ్లీగీ జమాత్ కార్యక్రమానికి హాజరైనవారే. ఈ విషయాన్ని సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్ఫష్టం చేశారు.

Updated Date - 2020-04-04T23:35:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising