ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా టీఆర్‌ఎస్‌ వైఖరి: ఎల్‌.రమణ

ABN, First Publish Date - 2020-12-05T21:30:57+05:30

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా టీఆర్‌ఎస్‌ వైఖరి ఉందని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ ధ్వజమెత్తారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా టీఆర్‌ఎస్‌ వైఖరి ఉందని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ ధ్వజమెత్తారు. జీహెచ్‌ఎంసీలో టీఆర్‌ఎస్‌ సీట్లు సగానికి సగం పడిపోయాయన్నారు. నియంతృత్వ పాలనకు గ్రేటర్ ఫలితం ఓ గుణపాఠం అని వ్యాఖ్యానించారు. టీడీపీ శ్రేణులు ఈ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేశారని చెప్పారు. టీడీపీకి ఓటు వేసిన వారందరికీ ఎల్‌.రమణ కృతజ్ఞతలు తెలిపారు.  

Updated Date - 2020-12-05T21:30:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising