ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శేరిలింగంపల్లిలో ప్రచారంలో దూసుకుపోతున్న రాగం నాగేందర్

ABN, First Publish Date - 2020-11-26T16:45:47+05:30

శేరిలింగంపల్లి డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగం నాగేందర్ యాదవ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: శేరిలింగంపల్లి డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగం నాగేందర్ యాదవ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. డివిజన్‌లోని మసీద్ బండ గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. గత ఎన్నికల్లో చేసిన వాగ్ధానాలను పూర్తి చేసి అభివృద్ధికి బాటలు వేసిన తనను ప్రజలు ఆదరిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి తనను దీవించాలని ఓటర్లను కోరారు. ఏ ఇంటికి వెళ్లినా ప్రజలు తనను ఆదరిస్తున్నారని, అఖండ విజయంతో గెలిపిస్తామని చెబుతున్నారని నాగేందర్ అన్నారు.

Updated Date - 2020-11-26T16:45:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising