ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అరకు నుంచి వచ్చి ఓటు వేసా..: రాజేంద్రప్రసాద్

ABN, First Publish Date - 2020-12-01T17:18:57+05:30

ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సినీ నటుడు రాజేంద్రప్రసాద్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సినీ నటుడు రాజేంద్రప్రసాద్ సూచించారు. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా తన ఓటు హక్కును వినియోగించుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను అరకులో షూటింగ్‌లో ఉన్నానని అయినా.. ఓటు వేయడం కోసం హైదరాబాద్‌కు వచ్చానని తెలిపారు. ప్రశ్నించే హక్కు మనకు రావాలంటే.. మనం తప్పకుండా ఓటు వేస్తేనే ఆ హక్కు ఉంటుందని, ఇది తన అభిప్రాయమని చెప్పారు. ఓటు వేయకపోతే ప్రశ్నించే హక్కులేదన్నారు. ఇక్కడ పోలింగ్ బూత్‌ ఖాళీగా ఉండడం చాలా బాధగా ఉందన్నారు. ఇప్పటికైనా అందరూ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాజేంద్రప్రసాద్ పిలుపు ఇచ్చారు.

Updated Date - 2020-12-01T17:18:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising