ఏసీబీ వలలో గాంధీనగర్ ఎస్ఐ, కానిస్టేబుల్
ABN, First Publish Date - 2020-10-28T20:57:09+05:30
ఏసీబీ వలలో గాంధీనగర్ ఎస్ఐ, కానిస్టేబుల్
హైదరాబాద్: గాంధీనగర్ ఎస్ఐ, కానిస్టేబుల్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. రూ.30 వేలు లంచం తీసుకుంటూ ఎస్సై లక్ష్మీనారాయణ, కానిస్టేబుల్ నరేష్ అధికారులకు చిక్కారు. గాంధీనగర్ పోలీస్స్టేషన్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ఫోర్జరీ కేసులో కండిషన్ బెయిల్ కేసు విషయంలో రూ.50 వేలు లంచం డిమాండ్ చేశారు.
Updated Date - 2020-10-28T20:57:09+05:30 IST