ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పురుషుల్లోనే ఎక్కువ!

ABN, First Publish Date - 2020-05-12T14:35:06+05:30

మహిళలతో పోలిస్తే, పురుషులే కరోనాతో మరణించే అవకాశాలు ఎక్కువ. ఇందుకు కారణం వారిలో హెచ్చు మోతాదులో ఉండే ఒక కీలక ఎంజైమ్‌!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(12-05-2020):

మహిళలతో పోలిస్తే, పురుషులే కరోనాతో మరణించే అవకాశాలు ఎక్కువ. ఇందుకు కారణం వారిలో హెచ్చు మోతాదులో ఉండే ఒక కీలక ఎంజైమ్‌!


‘కొవిడ్‌ - 19’తో మరణించిన, ఈ ఇన్‌ఫెక్షన్‌ సోకిన ప్రపంచవ్యాప్త  రోగుల గణాంకాలను పరిశీలించినప్పుడు మహిళల కన్నా పురుషుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు పరిశోధకులు గమనించారు. కరోనా సోకిన పురుషుల్లో లక్షణాలు తీవ్రంగా ఉండడం, వ్యాధి తీవ్రత కూడా ఎక్కువగా ఉండడం వారి దృష్టికి వచ్చింది. ఈ విషయాన్ని నిర్ధారించుకోవడం కోసం వారు కరోనా సోకి, హార్ట్‌ ఫెయిల్యూర్‌తో మరణించిన 11 ఐరోపా దేశాలకు చెందిన 3,500 మంది పురుషులు, స్త్రీల రక్త నమూనాలను సేకరించి పరీక్షలు జరిపారు. ఈ పరీక్షల్లో పురుషుల్లో యాంజియోటెన్సిన్‌ కన్వర్టింగ్‌ ఎంజైమ్‌ 2 ఎక్కువగా ఉన్నట్టు తేలింది. ఈ ఎంజైమ్‌ గుండె, మూత్రపిండాలు, ఇతర ప్రధాన అంతర్గత అవయవాల్లో ఉంటుంది. కరోనా వైరస్‌ సోకిన పురుషుల్లో ఈ ఎంజైమ్‌ పెరిగిపోయి గుండె మీద ఒత్తిడి పెరిగి, హార్ట్‌ ఫెయిల్యూర్‌కు దారి తీస్తోందట!

Updated Date - 2020-05-12T14:35:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising