ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలుగు వాచకాల్లో ఉత్తరాంధ్ర జానపదం

ABN, First Publish Date - 2020-11-26T14:29:12+05:30

తెలుగు పాఠ్యపుస్తకాల్లో ఉత్తరాంధ్ర జానపదానికి స్థానం దక్కింది. ప్రముఖ జానపద కళాకారుడు, గిడుగు రామమూర్తి తెలుగుభాష, జానపద కళాపీఠం వ్యవస్థాపకుడు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘనత సాధించిన బద్రి కూర్మారావు 

పలాస, నవంబరు 25: తెలుగు పాఠ్యపుస్తకాల్లో ఉత్తరాంధ్ర జానపదానికి స్థానం దక్కింది. ప్రముఖ జానపద కళాకారుడు, గిడుగు రామమూర్తి తెలుగుభాష, జానపద కళాపీఠం వ్యవస్థాపకుడు, అధ్యాపకుడు బద్రి కూర్మారావు రచించిన కళింగాంధ్ర జానపద గేయాలు, ఉత్తరాంధ్ర జానపద కళలు పుస్తకాల మూలాధారాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది. వీటికి ఇటీవల కొత్తగా ప్రచురించిన 5, 7 తరగతుల తెలుగు పాఠ్యపుస్తకాల్లో 15వ పాఠం జానపద కళలు పేరుతో స్థానం కల్పించింది. ఇందులో తోలుబొమ్మలాటలు, కురవంజి, కోలాటం, చెక్కభజనలు, గిరిజనుల నృత్యం థింసా, బుర్రకథ, హరికథ, వీధిబాగోతం, తప్పెటగుళ్లు వంటి అం శాలు పాఠ్యాంశాలున్నాయి. ఈ సందర్భంగా బద్రి కూర్మారావు ‘ఆంధ్రజ్యోతి’తో మా ట్లాడుతూ తన రచనలు పాఠ్యాంశాలుగా చేర్చడం సంతోషంగా ఉందన్నారు. కూ ర్మారావు శ్రీకాకుళం జిల్లా బీసీ గురుకుల కాలేజీలో అధ్యాపకునిగా పని చేస్తున్నారు.



Updated Date - 2020-11-26T14:29:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising