ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాక్సిన్‌ వచ్చేంత వరకూ తరగతులు వద్దు : టీఎ్‌సపీటీఏ

ABN, First Publish Date - 2020-10-03T16:14:13+05:30

కరోనా వ్యాక్సిన్‌ వచ్చేంత వరకూ పాఠశాలల్లో తరగతులు నిర్వహించవద్దని తెలంగాణ స్టేట్‌ ప్రైమరీ టీచర్స్‌ అసోసియేషన్‌ (టీఎ్‌సపీటీఏ) ప్రభుత్వాన్ని కోరింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, అక్టోబరు 2(ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాక్సిన్‌ వచ్చేంత వరకూ పాఠశాలల్లో తరగతులు నిర్వహించవద్దని తెలంగాణ స్టేట్‌ ప్రైమరీ టీచర్స్‌ అసోసియేషన్‌ (టీఎ్‌సపీటీఏ) ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కరోనా తీవ్రత అధికంగా ఉందని రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సయ్యద్‌ షౌకత్‌, నాగనమోని చెన్నరాములు పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులంతా పేదలని, కరోనా బారినపడితే వారి కుటుంబాలు ఇబ్బందులు పడతాయన్నారు. 

Updated Date - 2020-10-03T16:14:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising