ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రూప్‌-1 మెయిన్స్‌ ప్రారంభం

ABN, First Publish Date - 2020-12-15T15:25:31+05:30

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు తెలుగు పరీక్ష (క్వాలిఫైయింగ్‌)కు ఏపీ, తెలంగాణల్లో కలిపి 84.79% మంది హాజరయ్యారు. మెయిన్స్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తొలిరోజు పరీక్షకు 84.79% హాజరు: ఏపీపీఎస్సీ

అమరావతి, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు తెలుగు పరీక్ష (క్వాలిఫైయింగ్‌)కు ఏపీ, తెలంగాణల్లో కలిపి 84.79% మంది హాజరయ్యారు. మెయిన్స్‌ రాసేందుకు మొత్తం 9,679 మంది అభ్యర్థులకు అర్హత ఉండగా 8,348 మంది హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. వీరిలో  7,079 మంది పరీక్ష రాశారు.  పరీక్షలు ప్రశాతంగా జరిగినట్లు ఏపీపీఎస్సీ సెక్రెటరీ పి.ఎ్‌స.ఆర్‌.ఆంజనేయులు తెలిపారు. మెయిన్స్‌ పరీక్షలు ఈ నెల 20 వరకు జరగనున్నాయి.

Updated Date - 2020-12-15T15:25:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising