ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గురుకుల విద్యార్థులకు డిజిటల్‌ తరగతులు

ABN, First Publish Date - 2020-09-01T14:50:04+05:30

గిరిజన పాఠశాలల్లోనూ డిజిటల్‌ తరగతులు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగేందుకు ఏర్పాట్లు చేయాలని ఆ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌.. అధికారులను ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆన్‌లైన్‌ పాఠాలపై మంత్రి సత్యవతి రాథోడ్‌ సమీక్ష


హైదరాబాద్‌, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): గిరిజన పాఠశాలల్లోనూ డిజిటల్‌ తరగతులు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగేందుకు ఏర్పాట్లు చేయాలని ఆ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌.. అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె గిరిజన అభివృద్ధి శాఖ కమిషనర్‌ క్రిస్టినా, ప్రత్యేక కార్యదర్శి శ్రీధర్‌, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యార్థులను స్మార్ట్‌ ఫోన్లు, ల్యాప్‌టా్‌పలు, కంప్యూటర్లు ఉన్నవారిని ఒక గ్రూపుగా, టీ-సాట్‌, దూరదర్శన్‌ ద్వారా డిజిటల్‌ తరగతులకు హాజరయ్యే విద్యార్థులను ఇంకో గ్రూపుగా గుర్తించాలన్నారు. 

Updated Date - 2020-09-01T14:50:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising