ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగుల బదిలీలపై సీఎస్‌ కమిటీ

ABN, First Publish Date - 2020-08-22T14:09:56+05:30

ఉద్యోగుల బదిలీ విధానం, నిబంధనలపై అధ్యయనం చేసి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అధ్యక్షతన ఒక కమిటీని నియమించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల బదిలీ విధానం, నిబంధనలపై అధ్యయనం చేసి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అధ్యక్షతన ఒక కమిటీని నియమించారు. ఉద్యోగుల బదిలీల్లో మరింత పారదర్శకత ఉండేలా చేసేందుకు ఏం చేయాలన్న అంశంపై ఈ కమిటీ 14 రోజుల్లో నివేదిక ఇవ్వనుంది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా సీసీఎల్‌ఏ, డీజీపీ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి, జీఏడీ కార్యదర్శిని నియమించారు. 

Updated Date - 2020-08-22T14:09:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising