ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏడాది డుమ్మా కొడితే ఇంటికే!

ABN, First Publish Date - 2020-01-22T16:01:13+05:30

అనధికారికంగా ఏడాది పాటు సెలవులో ఉన్న అధ్యాపకులపై వేటుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోని 9 ప్రభుత్వ వైద్యవిద్య కళాశాలల్లో ఏడాదికి మించి అనధికారికంగా సెలవుల్లో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనధికార గైర్హాజరు వైద్యవిద్య అధ్యాపకులపై వేటు
హైదరాబాద్‌, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): అనధికారికంగా ఏడాది పాటు సెలవులో ఉన్న అధ్యాపకులపై వేటుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రంలోని 9 ప్రభుత్వ వైద్యవిద్య కళాశాలల్లో ఏడాదికి మించి అనధికారికంగా సెలవుల్లో ఉన్న అధ్యాపకుల వివరాలను పంపాలని ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లను వైద్యవిద్య డైరెక్టర్‌ డాక్టర్‌ రమేశ్‌రెడ్డి ఆదేశించారు. ఇప్పటికే సెలవులో ఉండి, మరోమారు సెలవు కోసం దరఖాస్తు చేస్తే ఆ దరఖాస్తును తిరస్కరించాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే అనధికారిక సెలవుల్లో ఉన్న 30 మంది అధ్యాపకులకు నోటీసులు పంపారు. వారిలో కొందరు మాత్రమే ఆ నోటీసులకు జవాబిచ్చారు. స్పందించని వారిని పూర్తిగా తొలగించే అవకాశాలు ఉన్నాయి.

Updated Date - 2020-01-22T16:01:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising