ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బడిలో నర్సరీ .. పిల్లల్ని పంపని తల్లిదండ్రులు

ABN, First Publish Date - 2020-01-10T15:54:34+05:30

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలం టీరేపాక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో నర్సరీ ఏర్పాటును నిరసిస్తూ తల్లిదండ్రులు తమ పిల్లల్ని బడికి పంపలేదు. రెండో విడత పల్లెప్రగతిలో భాగంగా టీ రేపాక బడిలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆత్మకూరు(ఎం), జనవరి 9: యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలం టీరేపాక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో నర్సరీ ఏర్పాటును నిరసిస్తూ తల్లిదండ్రులు తమ పిల్లల్ని బడికి పంపలేదు. రెండో విడత పల్లెప్రగతిలో భాగంగా టీ రేపాక బడిలో నర్సరీని ఏర్పాటు చేశారు. ఎస్‌ఎంసీ చైర్మన్‌ రాపోలు కనకమ్మ అధ్యక్షతన పాఠశాలలో బుధవారం నిర్వహించిన సమావేశంలో విష పురుగులు తిరిగే ప్రమాదం ఉందని అందుకే నర్సరీని తక్షణమే తొలగించాలని, లేని పక్షంలో తమ పిల్లలను పాఠశాలకు పంపించబోమని గ్రామస్తులు తీర్మానించి గురువారం పిల్లల్ని పాఠశాలకు పంపించలేదు.

Updated Date - 2020-01-10T15:54:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising