ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆంగ్ల భాషా బోధనపై 42 పరిశోధన వ్యాసాలు

ABN, First Publish Date - 2020-01-14T16:08:07+05:30

ఆంగ్ల భాషా బోధనపై అంతర్జాతీయ జర్నళ్లలో ఒకే ఏడాదిలో 42 పరిశోధనా వ్యాసాలు రాసి సూర్యాపేట జిల్లాకు చెందిన పారుపల్లి శ్రీనివాసరావు(శ్రీశ్రీ) రికార్డు నెలకొల్పారు. ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానం సంపాదించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనివాసరావుకుఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు
 
హైదరాబాద్‌ సిటీ, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): ఆంగ్ల భాషా బోధనపై అంతర్జాతీయ జర్నళ్లలో ఒకే ఏడాదిలో 42 పరిశోధనా వ్యాసాలు రాసి సూర్యాపేట జిల్లాకు చెందిన పారుపల్లి శ్రీనివాసరావు(శ్రీశ్రీ) రికార్డు నెలకొల్పారు. ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డులో స్థానం సంపాదించారు. వివేకానంద జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, సినీనటుడు బాబూమోహన్‌ శ్రీనివాసరావుకు ఈ రికార్డు సర్టిఫికెట్‌తో పాటు బంగారు పతకాన్ని అందజేశారు. శ్రీనివాసరావు సూర్యాపేట జిల్లా హుజుర్‌నగర్‌ మండలం శ్రీనివాసపురంలో జన్మించారు. సౌదీఅరేబియాలోని కింగ్‌ ఫైసల్‌ వర్సిటీలో ఇంగ్లిషు ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

Updated Date - 2020-01-14T16:08:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising