ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జేఈఈ మెయిన్‌ పరీక్షలు వాయిదా?

ABN, First Publish Date - 2020-01-01T12:47:25+05:30

జేఈఈ మెయిన్‌ పరీక్షలు వాయిదా?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశానికి జనవరి 6 నుంచి 9 వరకు నిర్వహించే జేఈఈ మెయిన్‌ తొలి దశ పరీక్షలు వాయిదా పడే అవకాశం ఉంది. అన్ని కార్మిక సంఘాలు జనవరి 8న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. దీంతో సమ్మె రోజు నిర్వహించే పరీక్షలను వాయిదా వేయాలని కార్మిక సంఘం సీఐటీయూ.. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖకు లేఖ రాసింది.

Updated Date - 2020-01-01T12:47:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising