ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జన రంజక కవి ప్రతిభా పురస్కారాలు

ABN, First Publish Date - 2020-02-10T11:07:07+05:30

రావి రంగారావు సాహిత్య పీఠం నిర్వహణలో ‘జన రంజక కవి ప్రతిభా పురస్కారాల సభ’ ఫిబ్రవరి 10 సా.6గం.లకు గుంటూరు బృందావన్‌ గార్డెన్స్‌ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రావి రంగారావు సాహిత్య పీఠం నిర్వహణలో ‘జన రంజక కవి ప్రతిభా పురస్కారాల సభ’ ఫిబ్రవరి 10 సా.6గం.లకు గుంటూరు బృందావన్‌ గార్డెన్స్‌ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం అన్న మయ్య కళా వేదికపై జరుగుతుంది. మెట్టా నాగేశ్వరరావు, మందవరపు హైమవతి, కరీముల్లా, ఎరుకలపూడి గోపీనాథరావు, కన్నెగంటి వెంక టయ్య పురస్కారాలు అందుకుంటారు. మండలి బుద్ధప్రసాద్‌, పాపినేని శివశంకర్‌ తదితరులు పాల్గొంటారు.

నర్రా ప్రభావతి


Updated Date - 2020-02-10T11:07:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising