ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏమిటీ చెలగాటం?

ABN, First Publish Date - 2020-11-13T05:35:08+05:30

ఆర్టికల్‌ 370 రద్దుతో కశ్మీర్‌ స్వరూపాన్ని మార్చేసిన మోదీ ప్రభుత్వం, ఇప్పుడు అక్కడి భూములను దేశంలోని మిగతాప్రాంతాల వారికి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్టికల్‌ 370 రద్దుతో కశ్మీర్‌ స్వరూపాన్ని మార్చేసిన మోదీ ప్రభుత్వం, ఇప్పుడు అక్కడి భూములను దేశంలోని మిగతాప్రాంతాల వారికి అందుబాటులోకి తేవడం ద్వారా దాని అస్తిత్వాన్ని నాశనం చేసేందుకు కంకణం కట్టుకుంది. బడాపారిశ్రామికవేత్తలు, కార్పొరేట్‌ సంస్థలు ఇక్కడి భూములు వశం చేసుకొనేందుకు వీలుగా కేంద్రం చట్ట సవరణలు చేసింది. ఆర్టికల్‌ 370 రద్దును గతంలో ఆకాశానికి ఎత్తేసిన జమ్మూవాసులకు ఇప్పుడిప్పుడే జ్ఞానోదయం కలుగుతోంది.


జమ్మూకశ్మీర్‌ విషయంలో ప్రభుత్వం వేస్తున్న ప్రతి అడుగూ భావితరాలకు తీరని నష్టం చేకూర్చుతుందని జమ్మూవాసులు, కశ్మీరీ పండిట్లు సైతం గ్రహిస్తున్నారు. అక్కడి సమస్త వ్యవస్థలను నాశనం చేసింది కాక, ప్రజాగ్రహాన్ని పెంచే ఈ తరహా నిర్ణయాలతో కేంద్రం ఆ సుందర ప్రాం తాన్ని ఏం చేయబోతున్నదో అర్థంకావడం లేదు. తుపాకీతో ఉగ్రవాదాన్ని నియంత్రించడం ఎల్లకాలమూ సాధ్యం కాదు. ప్రజలు ప్రభుత్వం పక్షాన ఉంటే ఉగ్రవాదానికి ఉనికే ఉండదు. మనసులు గెలవాలి కానీ, గుండెలు మండించకూడదు. 

తిరుక్కోవిల్‌ ఆర్‌. గోవిందరాజన్‌

Updated Date - 2020-11-13T05:35:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising