ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్ చార్జీలు తగ్గించాలి!

ABN, First Publish Date - 2020-03-31T09:23:58+05:30

రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న విద్యుత్ ధరలు గణనీయంగా పడిపోతున్నాయి. ప్రస్తుతం యూనిట్ ధర రెండు రూపాయలకే కొంటున్నట్లు పత్రికలలో వార్తలు వస్తున్నాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న విద్యుత్ ధరలు గణనీయంగా పడిపోతున్నాయి. ప్రస్తుతం యూనిట్ ధర రెండు రూపాయలకే కొంటున్నట్లు పత్రికలలో వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజల జీవికలు అతలాకుతలం అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలు బిల్లులు చెల్లించే స్థితిలో లేరు. అందువలన ప్రభుత్వం విద్యుత్ చార్జీలను తగ్గించి ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించాలి. ఈ విషయంలో విద్యుత్ నియంత్రణ మండలి జోక్యం చేసుకొని విద్యుత్ చార్జీలు తగ్గించటానికి విద్యుత్ సరఫరా సంస్థలకు తగు ఆదేశాలు ఇవ్వాలి.

పాతూరు దిలీప్ కుమార్, తిరుపతి

Updated Date - 2020-03-31T09:23:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising