మధునాపంతుల శతజయంతి సమాలోచనం
ABN, First Publish Date - 2020-02-10T11:04:06+05:30
మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి శతజయంతి సమాలోచన కార్యక్రమం ఫిబ్రవరి 15 సా.6గం.లకు ప్రజాగ్రంథాలయం, ద్వారకా నగర్, విశాఖపట్నంలో జరుగుతుంది.
మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి శతజయంతి సమాలోచన కార్యక్రమం ఫిబ్రవరి 15 సా.6గం.లకు ప్రజాగ్రంథాలయం, ద్వారకా నగర్, విశాఖపట్నంలో జరుగుతుంది. ద్విభాష్యం రాజేశ్వరరావు, రాంభట్ల లక్ష్మీనృసింహ శర్మ, కాండూరి శ్రీరామచంద్ర మూర్తి, చింతకింది శ్రీని వాసరావు, మధునాపంతుల సత్యనారాయణ మూర్తి, కొంపెల్ల శర్మ తదితరులు పాల్గొంటారు.
తెలుగు రథం
Updated Date - 2020-02-10T11:04:06+05:30 IST