ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓఆర్ఆర్‌పై ప్రమాదం.. యువకుడి మృతి

ABN, First Publish Date - 2020-02-09T16:01:38+05:30

హైదరాబాద్: రాచకొండ పోలీసు కమిషనరేట్ కీసర పోలీసు స్టేషన్ పరిధిలోని రాంపల్లి దాయర ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాచకొండ పోలీసు కమిషనరేట్ కీసర పోలీసు స్టేషన్ పరిధిలోని రాంపల్లి దాయర ఔటర్ రింగ్ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్ లారీని డీసీఎం వాహనం వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా మాడ్గుల్ మండల్ అప్పారెడ్డి పల్లికి చెందిన డీసీఎం డ్రైవర్ పల్లేటి గణేష్(19) అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న కీసర పోలీసులు ఓఆర్ఆర్ టీమ్స్ సహాయంతో మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-02-09T16:01:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising