ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్మానుష్య ప్రాంతంలో మహిళ అస్థిపంజరం

ABN, First Publish Date - 2020-04-27T14:22:16+05:30

నిర్మానుష్య ప్రాంతంలో మహిళ అస్థిపంజరం బయటపడటంతో పహాడిషరీఫ్‌ ప్రాంతంలో కలకలం రేగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/పహాడిషరీఫ్‌ : నిర్మానుష్య ప్రాంతంలో మహిళ అస్థిపంజరం బయటపడటంతో పహాడిషరీఫ్‌ ప్రాంతంలో కలకలం రేగింది. పహాడిషరీఫ్‌ నుంచి మామిళ్లపల్లి వెళ్లేదారిలో ఇందుటెక్‌ కంపెనీ కాంపౌండ్‌ లోపల గల నిర్మానుష్య ప్రాంతంలో మహిళ అస్థిపంజరం కనిపించింది. చాలాకాలం కావడంతో పుర్రె, వెన్నుపూస, ఎముకలు మాత్రమే ఉన్నాయి. ఘటనాస్థలంలో నలుపురంగు బురఖా, నలుపు తెలుపు చుక్కలున్న చున్నీ, నలుపురంగు చెప్పులు ఉన్నాయి.  ఘటన జరిగి మూడు నెలలు అయి ఉంటుందని భావిస్తున్నారు. మామిడిపల్లి వీఆర్‌ఏ కోట్ల వీరస్వామి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-04-27T14:22:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising