పంజాగుట్ట పీఎస్ పరిధిలో దొంగల ముఠా హల్చల్
ABN, First Publish Date - 2020-02-18T15:25:50+05:30
హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగల ముఠా హల్చల్ చేసింది. మహిళలు ఉన్న ఇళ్లలో దోపిడీ చేసేందుకు యత్నించింది.
హైదరాబాద్: పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగల ముఠా హల్చల్ చేసింది. మహిళలు ఉన్న ఇళ్లలో దోపిడీ చేసేందుకు యత్నించింది. అపరిచిత కాలనీలో అర్ధరాత్రి దొంగలు దోపిడీకి యత్నించారు. అయితే దొంగలను పట్టుకునేందుకు కొందరు మహిళలు యత్నించగా.. దొంగలు వారిని కొట్టి పారిపోయారు. సుత్తితో దాడి చేయడంతో ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. బాధితుల ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2020-02-18T15:25:50+05:30 IST