ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెల్‌ఫోన్ వైరుని మెడకు చుట్టి భార్యను హత్య చేసిన భర్త

ABN, First Publish Date - 2020-06-01T16:46:08+05:30

ఏలూరు: సెల్‌ఫోన్ వైరుని మెడకు చుట్టి భార్యను ఓ భర్త హత్య చేసిన దారుణ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం ప్రగడపల్లిలో చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: సెల్‌ఫోన్ వైరుని మెడకు చుట్టి భార్యను ఓ భర్త హత్య చేసిన దారుణ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం ప్రగడపల్లిలో చోటు చేసుకుంది. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ వైరు మెడకు చుట్టి భార్య దుర్గ(29)ను భర్త సురేష్‌ హత్య చేశాడు. భర్తతో విభేదాల కారణంగా దుర్గ తన పుట్టింట్లోనే ఉంటోంది. అయితే మూడు రోజుల క్రితం సురేష్ అత్తారింటికి వచ్చాడు. సఖ్యతగా ఉంటున్నట్లు నటిస్తూనే దుర్గను సురేష్ హత్య చేశాడు.

Updated Date - 2020-06-01T16:46:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising