పెళ్లయిన 20 రోజుల్లోనే భర్తను హత్య చేసిన భార్య
ABN, First Publish Date - 2020-09-11T22:07:23+05:30
పాతబస్తీలో పెళ్లయిన 20 రోజుల్లోనే భర్తను హత్య చేసిన భార్య...
హైదరాబాద్: పాతబస్తీలో దారుణం జరిగింది. టప్పచబుత్ర పీఎస్ పరిధిలోని ముజాహిద్ నగర్లో తాగుడుకు బానిసై నిత్యం వేధిస్తున్నాడని భర్త అస్లాం(25)ను రోకలిబండతో కొట్టి చంపిన భార్య సమ్రీన్. వీరికి పెళ్లయిన 20 రోజుల్లోనే ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2020-09-11T22:07:23+05:30 IST