ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

ABN, First Publish Date - 2020-07-30T16:00:50+05:30

గుంటూరు: నిజాంపట్నం మండలం గోకర్ణమట్టం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి ఓ కారు కాలువలో పడిపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: నిజాంపట్నం మండలం గోకర్ణమట్టం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి ఓ కారు కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుడిని స్థానికులు రేపల్లె హాస్పిటల్‌కి తరలించారు. మృతులు కర్లపాలెం ప్రాంత వాసులుగా గుర్తించారు. పెళ్లి వేడుకకు వచ్చి తిరిగి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల్లో ఒకరు హోం గార్డ్‌గా గుర్తించారు.

Updated Date - 2020-07-30T16:00:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising